FaceBook Updates

ములుకనూరులో జేఏసి పోచమ్మ భోనాలు...

తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ దేవత పోచమ్మకు మా మొక్కులు

పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా భీమదేవరపల్లి మండల జేఏసి-టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ములుకనూరు లో బుధవారం పోచమ్మ భోనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహీళా జేఏసీ కార్యకర్తలు పోచమ్మ భోనాలు ఎత్తుకున్నారు.. ఈ కార్యక్రమంలో జేఏసీ ఆదీరెడ్డీ, మాణీక్యాపూర్ సర్పంచ్ వనపర్తీ రాజయ్య భోనం ఎత్తుకోవడం అందరీనీ ఆకర్షీంచిందీ.. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు డ్యాగల సారయ్య, ములుకనూరు సర్పంచ్ వంగరవీ, జేఏసీ నాయకులు కండె చక్రపాణీ, కండె రమేష్, భైరీ యాదగీరీ, టీఆర్ ఎస్ నాయకులు రాజలీంగం



నాయక్ తదీతరులు పాల్గొన్నారు..
Find the manamulkanoor.gramam in face book and send friend Request














No comments:

Post a Comment